LatestSpiritual

2026లో మొదటి సూర్యగ్రహణం – ఇండియాలో కనిపిస్తుందా?

2026 సంవత్సరంలో సంభవించే మొదటి సూర్యగ్రహణం ఖగోళ శాస్త్రవేత్తల దృష్టిలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం కనీసం రెండు సూర్యగ్రహణాలు సంభవించడం సాధారణం. అదే…

Box OfficeLatestMovie

మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ బ్లాక్‌బస్టర్ హిట్: బాక్సాఫీస్ వద్ద రికార్డులు రాశోళ్లు!

సంక్రాంతి సెలవుల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ బాక్సాఫీస్ వద్ద అంచనాలను మించిపోయింది.…

LatestTelangana

రూ.4,100 కోట్ల మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్‌కు ఉగాది ముహూర్తం ఫిక్స్!

లంగాణ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌కు స్పష్టమైన రూపురేఖలు సిద్ధమవుతున్నాయి. ఎన్నో దశాబ్దాలుగా కాలుష్యం, నిర్లక్ష్యంతో నలిగిపోయిన మూసీ నదిని తిరిగి…

Andhra PradeshLatest

గుంటూరులో బాలికపై డ్రగ్స్ దాడి, అసభ్య వీడియోలssk ఘటన; తల్లి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు నగరంలో ఒక 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినిపై దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఒక యువకుడు బాలికకు మత్తు పదార్థాలు…

Latest

ఆ యాప్ మరో పెగాసస్? సంచార్ సాథీపై బిగ్ బాస్–నిఘా ఆరోపణలు, కేంద్రంపై విపక్షాల ఫైర్

దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలు, మోసపూరిత కాల్స్, స్పామ్ మెసేజ్‌లను అరికట్టేందుకు కేంద్ర టెలికాం శాఖ రూపొందించిన సంచార్ సాథీ యాప్ ప్రస్తుతం తీవ్ర రాజకీయ వివాదానికి…

IndiaLatest

ఢిల్లీలో భారీ పేలుడు – ఎర్రకోట సమీపంలో భయాందోళన!

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి దద్దరిల్లింది. ఎర్రకోట మెట్రోస్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం భారీ పేలుడు సంభవించింది. కారులో సంభవించిన ఈ బ్లాస్ట్ కారణంగా చుట్టుపక్కల ప్రాంతం…

Latest

మహారాజా ఎక్స్‌ప్రెస్ – రైలు కాదు, రాజమహల్… టికెట్ లక్షల్లోనే!

భారతీయ రైల్వేలు నడిపే ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన రైళ్లలో మహారాజా ఎక్స్‌ప్రెస్ ఒకటి. రాజ కుటుంబాల విలాస జీవనశైలిని తలపించే ఈ రైలు, భారతదేశపు సాంస్కృతిక వైభవాన్ని…

HOMELatest

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్: శబరిమల యాత్రికుల కోసం 54 ప్రత్యేక రైళ్లు – పూర్తి షెడ్యూల్ వివరాలు!

దక్షిణ మధ్య రైల్వే (SCR) శబరిమల యాత్రికుల సౌకర్యార్థం 2025 నవంబర్ నుంచి 2026 జనవరి వరకు మొత్తం 54 ప్రత్యేక రైళ్లు నడపాలని ప్రకటించింది. ఈ…

LatestTelangana

మాగంటి గోపినాథ్ మరణంపై విచారణ చేయాలి..!

మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణం రాజకీయ వాతావరణాన్ని కుదిపేసింది. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. గోపినాథ్ మరణానికి సంబంధించిన పూర్తి…

Andhra PradeshLatest

ఐదుగురికి ఉరిశిక్ష విధిస్తూ చిత్తూరు కోర్టు సంచలన తీర్పు..!మేయర్‌ దంపతుల హత్య కేసులో 10 ఏళ్ల తర్వాత న్యాయం

చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు రాష్ట్రాన్ని కుదిపేసిన మేయర్‌ కఠారి అనురాధ – మోహన్‌ దంపతుల హత్య కేసుపై చివరికి చిత్తూరు జిల్లా కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది.…